ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని ఇద్దరి మృతి, ఏడుగురికి గాయాలు

ABN, First Publish Date - 2020-11-30T11:57:13+05:30

ఓ కంటెయినర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు మరణించగా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే (మహారాష్ట్ర) : ఓ కంటెయినర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో  జరిగింది. పూణేలోని నవాలీ బ్రిడ్జి వద్ద కట్రాజ్ రోడ్డుపై ఆదివారం రాత్రి కంటెయినర్ ట్రక్ అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొని బీభత్సం సృష్టించింది. ట్రక్ నాలుగు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఆటో రిక్షాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు వచ్చి ట్రక్ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-11-30T11:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising