ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

ABN, First Publish Date - 2020-03-17T15:14:05+05:30

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. మలికిపురం మండలం మోరిపోడులో ఇంటర్ రెండవ సంవత్సరపు విద్యార్థిని(17)  కళాశాలకు వెళ్లి అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామిడికుదురు మండలం కరవాక గ్రామానికీ చెందిన 9వ తరగతి విద్యార్థిని(14) అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2020-03-17T15:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising