ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకిన విద్యార్థి

ABN, First Publish Date - 2020-03-14T17:57:48+05:30

కాకినాడ: మామిడికుదురు మండలం పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: మామిడికుదురు మండలం పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక బీవీసీ కళాశాలలో చదువుతున్న మట్టపర్తి యశ్వంత్ సాయి వీరేంద్ర గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. వీరేంద్ర స్వస్థలం ఉప్పలగుప్తం మండలం నంగవరం. కొద్దిరోజులుగా అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చదవుపై శ్రధ్ధ చూపలేక ఆత్మహత్యకు యత్నించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. వీరేంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-03-14T17:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising