ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు

ABN, First Publish Date - 2020-07-17T16:35:00+05:30

శంషాబాద్: శంషాబాద్ నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పొలీసుల దాడులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్: శంషాబాద్ నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పొలీసుల దాడులు నిర్వహించారు. లిక్కర్‌తో పాటు ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం తయారు చేస్తున్న పెనుమచ్చ విజయ్ కుమార్‌ను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని సీజ్ చేసి స్థానిక శంషాబాద్ పొలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పొలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2020-07-17T16:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising