ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేధింపులతో విసిగిపోయిన ఆ తల్లి.. కొడుకుని హత్య చేసి ఆపై..

ABN, First Publish Date - 2020-07-17T16:01:30+05:30

కృష్ణా: బాపులపాడు బొమ్ములూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు వేధింపుల కారణంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: బాపులపాడు బొమ్ములూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు వేధింపుల కారణంగా విసిగిపోయిన ఓ కన్నతల్లి రాయిపెట్టి మోది చంపేసింది. మద్యానికి బానిసైన కొడుకు గత కొంతకాలంగా తల్లిని వేధిస్తుండటంతో తల్లి విసుగు చెందింది. ఈ నేపథ్యంలోనే కొడుకు వేధింపులు తీవ్రస్థాయికి చేరటంతో తెల్లవారుజామున కొడుకు కొల్లి బాబి (29)ని నిద్రిస్తున్న సమయంలో రాయితో మోది చంపి.. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఘటన స్థలానికి హనుమాన్ జంక్షన్ పోలీసులు చేరుకున్నారు. 


Updated Date - 2020-07-17T16:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising