ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి చోరీ

ABN, First Publish Date - 2020-07-25T16:08:34+05:30

అనంతపురం: బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి చోరీకి గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి చోరీకి గురైంది. గొంచిరెడ్డిపల్లి గ్రామ శివారులో బ్రహ్మసముద్రం వెళ్లే ప్రధాన రహదారి పక్కన పాత నరసింహ స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి మూల విరాట్ దగ్గర ఉంచిన దాదాపు రెండున్నర నుంచి మూడు కేజీల వెండి సామగ్రిని అపహరించినట్టు గ్రామస్తులు తెలిపారు.

Updated Date - 2020-07-25T16:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising