చార్మినార్: మహిళలతో ఎస్ఐ దురుసు ప్రవర్తన
ABN, First Publish Date - 2020-04-28T13:42:26+05:30
వాహనదారులను ఆపి అసభ్య పదజాలంతో దూషించి, మహిళల పట్ల దురుసుగా
హైదరాబాద్/చార్మినార్ : వాహనదారులను ఆపి అసభ్య పదజాలంతో దూషించి, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై మొఘల్పురా ఎస్ఐ చంద్రమోళిపై సీపీ అంజనీకుమార్ చర్యలు తీసుకున్నారు. ఆయనను కార్ హెడ్క్వార్టర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
Updated Date - 2020-04-28T13:42:26+05:30 IST