ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో అర్ధరాత్రి భారీ చోరీ..40 తులాల బంగారం అపహరణ

ABN, First Publish Date - 2020-11-22T14:26:46+05:30

జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి భారీ చోరీ చేశారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి భారీ చోరీ చేశారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో.. విశాఖపట్నంలోని అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో జరిగింది. అయితే.. ఇంట్లోకి ప్రవేశించిన ఏడుగురు దుండగులు యజమానులను కత్తులతో, కర్రలతో గాయపరిచి బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు. యజమానులు చెప్పిన వివరాల ప్రకారం..దుండగులు మొత్తం 40 తులాల బంగారం, రూ. లక్ష అపహరించారని పోలీసులకు తెలిపారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Updated Date - 2020-11-22T14:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising