ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

375 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-09-15T21:16:46+05:30

మడకశిర ఆర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: మడకశిర ఆర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుకున్నారు. కర్నూలు జిల్లా అవుకు నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 375 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. ఈ సందర్భంగా రెండు వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Updated Date - 2020-09-15T21:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising