ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తను చంపి, శవాన్ని దాచిపెట్టిన భార్య

ABN, First Publish Date - 2020-09-23T18:54:48+05:30

ఓ మహిళ తన భర్తతో గొడవపడి అతన్ని చంపి బెడ్ లో దాచి పెట్టిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ (రాజస్థాన్): ఓ మహిళ తన భర్తతో గొడవపడి అతన్ని చంపి బెడ్ లో దాచి పెట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా హమీర్ వాజ్ ప్రాంతంలో జరిగింది. హమీర్ వాజ్ గ్రామానికి చెందిన నీరజ్(28), నిర్మల్ సింగ్ (34)లు భార్యాభర్తలు. భర్తతో వివాదంపై గొడవపడిన భార్య నీరజ్ భర్త నిర్మల్ సింగ్ ను హతమార్చి శవాన్ని బెడ్ బాక్సులోపల దాచి పెట్టింది. ఒకరోజు తర్వాత భర్త శవం నుంచి దుర్వాసన రావడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-23T18:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising