ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా జీతం, పీఎఫ్ భార్యకు చెల్లించండంటూ ప్రొఫెసర్ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-02-12T12:52:27+05:30

9 నెలలుగా జీతం చెల్లించలేదనే వేదనతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంఢియా పట్టణంలో జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమారియా (మధ్యప్రదేశ్): 9 నెలలుగా జీతం చెల్లించలేదనే వేదనతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంఢియా పట్టణంలో జరిగింది. చంఢియా పట్టణంలోని కళాశాలలో సంజయ్ కుమార్ ప్రొఫెసరుగా పనిచేసేవాడు. తనకు 9 నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ‘‘నాకు రావాల్సిన జీతం, ప్రావిడెంట్ ఫండ్ భార్యకు చెల్లించండి’’ అంటూ సంజయ్ కుమార్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 9 నెలలుగా జీతం ఇవ్వకుంటే తామెలా జీవించాలని మృతుడి భార్య ప్రశ్నించారు. ఫీజు చెల్లించక పోవడంతో తన పిల్లల్ని స్కూలుకు కూడా పంపించడం లేదని భార్య ఆవేదనగా చెప్పారు.

Updated Date - 2020-02-12T12:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising