ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనర్ బాలికపై సాధువు అఘాయిత్యం

ABN, First Publish Date - 2020-02-08T14:25:28+05:30

మాఘ మేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆశ్రమానికి వచ్చిన మైనర్ బాలికపై ఓ సాధువు అత్యాచారం చేసిన దారుణ ఘటన ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్): మాఘ మేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆశ్రమానికి వచ్చిన మైనర్ బాలికపై ఓ సాధువు అత్యాచారం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ నగరంలో వెలుగుచూసింది. ప్రయాగరాజ్ నగరంలో సంజయ్ కుమార్ రాయ్ అనే సాధువు మాఘమేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేర జూసీ పోలీసులు సాధువుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రయాగరాజ్ ఎస్పీ అశుతోష్ మిశ్రా చెప్పారు. నిందితుడైన సంజయ్ కుమార్ రాయ్ గతంలో జర్నలిస్టుగా పనిచేసి సాధువుగా మారి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ వివరించారు.


Updated Date - 2020-02-08T14:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising