ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2020-03-13T15:44:36+05:30

అనంతపురం: వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పైపల్లి శివారులో రఘునాథ్‌(41) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పైపల్లి శివారులో రఘునాథ్‌(41) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రఘునాథ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-03-13T15:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising