ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో దారుణ హత్య

ABN, First Publish Date - 2020-12-03T18:35:52+05:30

కాకినాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కాకినాడలోని ప్రతాప్ నగర్ 43వ వార్డులోని విశ్వనాధ్ మార్గ్‌లో జరిగింది. పిఠాపురానికి చెందిన రాము అనే వ్యక్తిని కర్రతో కొట్టి చంపేశారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేయడానికి రాము కాకినాడకు వచ్చినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-03T18:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising