ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల కోసం వచ్చి గుండెపోటుతో మృతి

ABN, First Publish Date - 2020-03-25T17:52:38+05:30

కరీంనగర్: కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌లో విషాదం చోటు చేసుకుంది. కూరగాయల కోసం వచ్చి వెంకటేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌లో విషాదం చోటు చేసుకుంది. కూరగాయల కోసం వచ్చి వెంకటేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే పోలీసులు వెంకటేష్ మృతదేహాన్ని ని కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా.. కరోనా భయం కారణంగా వెంకటేష్ మృతదేహం వద్దకు స్థానికులు వెళ్లకపోవడం గమనార్హం.

Updated Date - 2020-03-25T17:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising