ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంక్చర్ షాపులో కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-08-15T21:09:03+05:30

అనంతపురం: రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంక్చర్ షాపులో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంక్చర్ షాపులో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలి శంకరప్ప(57) అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం ఉదయమే పంచర్ షాపుకు వెళ్లిన శంకరప్ప కంప్రెషర్ స్విచ్ ఆన్ చేసి షాపు శుభ్రం చేసుకుంటుండగా ప్రెజర్ ఎక్కువై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. దీంతో శంకరప్ప కాళ్లకు శరీర భాగాలకు తీవ్రగాయాలు అయ్యాయి. రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Updated Date - 2020-08-15T21:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising