ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 25న పెళ్లి.. నేడు పురుగుల మందు తాగి ఆత్మహత్య..

ABN, First Publish Date - 2020-07-08T16:02:59+05:30

విజయవాడ: కృష్ణా జిల్లా ఏ-కొండూరు మండలం రేపూడి తండాలోని మామిడి తోటలో మలావతు లాలు (25) అనే వ్యక్తి పురుగుల మందు తాగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా ఏ-కొండూరు మండలం రేపూడి తండాలోని మామిడి తోటలో మలావతు లాలు (25) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25న లాలూకి పెద్దలు పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


Updated Date - 2020-07-08T16:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising