ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ ఎఫెక్ట్: డబ్బుల్లేక 2నెలల బిడ్డను అమ్మేసిన పేరెంట్స్!

ABN, First Publish Date - 2020-06-07T04:23:10+05:30

లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా పనులు లేకపోవడంతో ఓ జంట.. ఘోరమైన నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా పనులు లేకపోవడంతో ఓ జంట.. ఘోరమైన నిర్ణయం తీసుకుంది. తమ రెండు నెలల పసిబిడ్డను రూ.3వేలకు అమ్మేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసింది. రోజు కూలీగా పనిచేసే ఆ దంపతులు తమ బిడ్డకు కనీసం ఆహారం కూడా అందించలేని స్థితిలో ఉన్నారట. దీంతో చేసేదేంలేక దూరపు చుట్టాలకు బిడ్డను అమ్మేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-07T04:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising