పొన్నూరు సమీపంలోని దర్గా వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
ABN, First Publish Date - 2020-03-20T14:00:53+05:30
గుంటూరు: పొన్నూరు సమీపంలోని దర్గా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు: పొన్నూరు సమీపంలోని దర్గా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురుకి గాయాలయ్యాయి. గుంటూరు నుంచి పొన్నూరుకు గృహ ప్రవేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Updated Date - 2020-03-20T14:00:53+05:30 IST