ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం.. ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2020-12-05T21:15:21+05:30

భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మహీంద్రా కారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మహీంద్రా కారు ఢీ కొట్టింది. అనంతరం అదే వేగంతో రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భూమన్న, హోటల్‌లో ఉన్న చిన్న రాజన్న, భూదేవి అనే వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాంట్రాక్టర్‌గా గుర్తించారు. నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-12-05T21:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising