ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసరావుపేట లలితా దేవి కాలనీలో హత్య

ABN, First Publish Date - 2020-07-02T15:16:02+05:30

గుంటూరు: నరసరావుపేట లలితా దేవి కాలనీలో హత్య జరిగింది. మద్యం మత్తులో బలుసుపాటి వీరాoజనేయులు, సాయి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నరసరావుపేట లలితా దేవి కాలనీలో హత్య జరిగింది. మద్యం మత్తులో బలుసుపాటి వీరాoజనేయులు, సాయి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సాయి.. వీరాంజనేయులుని కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-07-02T15:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising