ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు అర్చకులను హత్య చేసిన దుండగులు

ABN, First Publish Date - 2020-09-13T21:54:45+05:30

ముగ్గురు అర్చకులను హత్య చేసిన దుండగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక: మాండ్యాలోని శ్రీ అరకేశ్వర ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అర్చకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. ముగ్గురు అర్చకుల హత్యపై పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. మృతులు గణేష్, ప్రకాష్, ఆనంద్‌లుగా గుర్తించారు. ఆలయంలోని హుండీలను ధ్వంసం చేసి కరెన్సీ నోట్లను చోరీ చేశారు. 

Updated Date - 2020-09-13T21:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising