ముగ్గురు అర్చకులను హత్య చేసిన దుండగులు
ABN, First Publish Date - 2020-09-13T21:54:45+05:30
ముగ్గురు అర్చకులను హత్య చేసిన దుండగులు
కర్ణాటక: మాండ్యాలోని శ్రీ అరకేశ్వర ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అర్చకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. ముగ్గురు అర్చకుల హత్యపై పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. మృతులు గణేష్, ప్రకాష్, ఆనంద్లుగా గుర్తించారు. ఆలయంలోని హుండీలను ధ్వంసం చేసి కరెన్సీ నోట్లను చోరీ చేశారు.
Updated Date - 2020-09-13T21:54:45+05:30 IST