ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో ‘సమోసా పార్టీ’.. నిర్వాహకుల అరెస్టు!

ABN, First Publish Date - 2020-05-21T04:05:03+05:30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చూపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చూపిస్తోంది. దీన్ని నిలువరించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించి, ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నాయి. అయితే కరోనాతో అల్లాడుతున్న ముంబై నగరంలోని ఘట్కోపర్ ప్రాంతానికి చెందిన ఓ హౌసింగ్ సొసైటీ లాక్‌డౌన్ నిబంధనలను గంగలో కలిపేసింది. అందరూ కలిసి గానాబజానా ఏర్పాటు చేసుకొని సమోసా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దాదాపు 30మంది సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు హౌసింగ్ సొసైటీ చైర్మన్, పార్టీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-05-21T04:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising