ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నబిడ్డను విక్రయించిన తల్లి..

ABN, First Publish Date - 2020-11-21T16:39:19+05:30

గుంటూరు: చంద్రయ్యనగర్‌లో అమానుషం చోటు చేసుకుంది. పుట్టి వారం రోజులు కూడా గడవక ముందే శిశువును రూ.75 వేలకు తల్లి లక్ష్మీగాయత్రి అమ్మేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: చంద్రయ్యనగర్‌లో అమానుషం చోటు చేసుకుంది. పుట్టి వారం రోజులు కూడా గడవక ముందే శిశువును రూ.75 వేలకు తల్లి లక్ష్మీగాయత్రి అమ్మేసింది. లక్ష్మీ గాయత్రి కొద్ది రోజుల క్రితం భర్త నుంచి విడిపోయి మరొకరితో సహజీవనం చేస్తోంది. వారం క్రితం జీజీహెచ్‌లో లక్ష్మీ గాయత్రి పాపకు జన్మనిచ్చింది. సత్యవతి అనే బ్రోకర్ ద్వారా శిశువును అమ్మేసింది. వలంటీర్ ద్వారా విషయం తెలసుకున్న చైల్డ్ లైన్ ప్రతినిధులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను ట్రేస్ చేసి చైల్డ్ లైన్ ప్రతినిధులకు పోలీసులు అప్పగించారు.  


Updated Date - 2020-11-21T16:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising