ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న మినీ బస్సు.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-05-21T20:16:37+05:30

గుంటూరు: నగర శివారులోని ఓబుళనాయుడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్‌ను మినీ బస్సు ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నగర శివారులోని ఓబుళనాయుడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్‌ను మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వాహనం దిగి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. గాయపడిన వ్యక్తికి జీజీహెచ్‌లో చికిత్సనందిస్తున్నారు. వలస కూలీలను తమిళనాడు నుంచి తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో విడిచి వస్తుండగా ప్రమాదం జరిగింది.


Updated Date - 2020-05-21T20:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising