ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యవిద్యార్థిని అదృశ్యం...ఆపై మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-08-20T16:28:32+05:30

అదృశ్యమైన పీజీ వైద్యవిద్యార్థిని మృతదేహమై కనిపించిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): అదృశ్యమైన పీజీ వైద్యవిద్యార్థిని మృతదేహమై కనిపించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర సమీపంలో వెలుగుచూసింది. ఆగ్రా నగరంలో 25 ఏళ్ల వైద్యవిద్యార్థిని పీజీ చదివేది. మంగళవారం సాయంత్రం వైద్యవిద్యార్థిని అదృశ్యమైంది. తమ కూతురిని జలౌన్ పట్టణానికి చెందిన ఓ డాక్టర్ కిడ్నాప్ చేసి హతమార్చాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యవిద్యార్థిని మృతదేహం తల, మెడకు గాయాలున్నాయి. వైద్యవిద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి, డాక్టరును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. యోగి సర్కారులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, మహిళలకు భద్రత కొరవడిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఆరోపించారు. 

Updated Date - 2020-08-20T16:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising