ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌పై స్టంట్స్.. మందలించిన వ్యక్తిని 28సార్లు పొడిచేసిన కుర్రాళ్లు!

ABN, First Publish Date - 2020-07-14T00:22:19+05:30

బైక్ స్టంట్స్ చేస్తున్న కుర్రాళ్లను మందలించాడో వ్యక్తి. తమ ఏరియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బైక్ స్టంట్స్ చేస్తున్న కుర్రాళ్లను మందలించాడో వ్యక్తి. తమ ఏరియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాడు. అంతే ఆ కుర్రాళ్లకు కోపం వచ్చేసింది. అతనిపై దాడికి తెగబడి కత్తితో 28సార్లు పొడిచేశారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో ముగ్గురు కుర్రాళ్లు బైక్‌లపై స్టంట్స్ చేస్తున్నారు. దీన్ని గమనించిన ఓ స్థానికుడు ఆ కుర్రాళ్లను అడ్డగించాడు. వారిలో ఓ కుర్రాడిని మందలించాడు. అంతే ఆ ముగ్గురు కుర్రాళ్లూ కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశారు. కత్తితో 28సార్లు అతన్ని పొడిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు.

Updated Date - 2020-07-14T00:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising