ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కుపై మత్తు చల్లి.. స్పృహలేని మైనర్‌పై అత్యాచారం!

ABN, First Publish Date - 2020-09-05T19:48:50+05:30

కరోనా భయంతో ధరించే మాస్కుపై మత్తు చల్లి ఓ మైనర్ బాలిపై అత్యాచారం చేశాడో కామాంధుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కరోనా భయంతో ధరించే మాస్కుపై మత్తు చల్లి ఓ మైనర్ బాలిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. ఆమెకు స్పృహలేని సమయంలో జరిగిన ఈ ఘోరం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ లేబర్ కాంట్రాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొఖానికి వేసుకునే ఓ ఫేస్‌మాస్కుపై మత్తు చల్లి, దాన్ని ఆమెకిచ్చాడతను.


విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది. ఆ తర్వాత స్పృహతప్పింది. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-09-05T19:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising