ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగి కుమారుడు డాక్టరుపై దాడి

ABN, First Publish Date - 2020-07-30T13:02:58+05:30

డాక్టరు నిర్లక్ష్యం వల్లనే కరోనాతో తన తల్లి మరణించిందనే కోపంతో మృతురాలి కుమారుడు కత్తితో డాక్టరుపై దాడి చేసిన ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాతూర్ (మహారాష్ట్ర): డాక్టరు నిర్లక్ష్యం వల్లనే కరోనాతో తన తల్లి మరణించిందనే కోపంతో మృతురాలి కుమారుడు కత్తితో డాక్టరుపై దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో వెలుగుచూసింది. ఉద్గిర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో ఆమెను లాతూర్ నగరంలోని అల్ఫా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. దీంతో డాక్టరు నిర్లక్ష్యం వల్లనే తన తల్లి కరోనాతో మరణించిందనే కోపంతో ఆమె కుమారుడు డాక్టర్ దినేష్ వర్మపై కత్తితో దాడి చేశాడు. డాక్టరు దినేష్ వర్మకు ఛాతీ, మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వర్మను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 

Updated Date - 2020-07-30T13:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising