ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీయం వివరాలివ్వలేదని.. మహిళపై అత్యాచారం!

ABN, First Publish Date - 2020-05-24T02:27:06+05:30

దేశరాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఇంటిలో పడిన ఓ దొంగకు ఏటీయం వివరాలివ్వలేదని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఇంటిలో పడిన ఓ దొంగకు ఏటీయం వివరాలివ్వలేదని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఇంటి బాల్కనీలో కూర్చొని మొబైల్ వాడుతోంది. అదే సమయంలో ఓ 23ఏళ్ల కుర్రాడు దొంగతనం చేయడానికి ఆ ఇంటిలో చొరబడ్డాడు. ఇంటిలోని విలువైన వస్తువులు, డబ్బు తనకు అప్పగించాలని ఆమెను బెదిరించాడు. ఆపై ఆమె బ్యాంకు ఏటీయం కార్డులు తీసుకొని వాటి పిన్ నంబర్ చెప్పాలని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను పారిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. సదరు దొంగ తనపై అత్యాచారం చేయడమే కాకుండా, గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 23 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-24T02:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising