ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నా డెడ్‌బాడీని ఎవరికీ ఇవ్వొద్దు’ అని లెటర్ రాసి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-30T13:42:02+05:30

నా డెడ్‌బాడీని ఎవరికీ ఇవ్వవద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌ ఇండోర్‌వాసి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన భీమ్‌సింగ్‌ కుమారుడు సురే‌ష్‌సింగ్‌(29) ఈ నెల 26న నగరానికి వచ్చి కాచిగూడ లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురే‌ష్‌సింగ్‌ వద్ద పోలీసులకు సూసైడ్‌ నోట్‌ లభించింది. ‘తల్లిదండ్రులు లేకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నా. దీనికి ఎవరూ బాధ్యులు కారు. నా డెడ్‌బాడీని ఎవరికీ ఇవ్వవద్దు’ అని సూసైడ్‌ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాచిగూడ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-30T13:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising