ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవైసీ అప్‌డేట్ల పేరుతో మోసం

ABN, First Publish Date - 2020-04-26T13:52:39+05:30

కేవైసీ అప్‌డేట్‌ చేయాలని ఫోన్‌ చేసి, ఇద్దరి వ్యక్తుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: కేవైసీ అప్‌డేట్‌ చేయాలని ఫోన్‌ చేసి, ఇద్దరి వ్యక్తుల ఖాతాలోంచి రూ.68 వేలను దోచుకున్నారని సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. ఎస్సార్‌నగర్‌ వీకేగూడకు చెందిన సందీప్‌కుమార్‌ ఫోన్‌నంబర్‌కు దుండగులు ఫోన్‌ చేసి బ్యాంకు వివరాలతోపాటు ఓటీపీ నెంబర్‌ తెలుసుకుని అతడి అకౌంట్‌ నుంచి రూ.68 వేలను దోచుకున్నారు. సుభా‌ష్‌చంద్రబోస్‌ అనే మరో వ్యక్తి ఖాతా నుంచి రూ.50 వేలను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. దీంతో బాధితులు ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరో సంఘటనలో...

పురానాపుల్‌ ప్రాంతానికి చెందిన విభూతిభూషన్‌పాత్ర అనే వ్యక్తి ఖాతా  నుంచి రూ.లక్షా నాలుగు వేలు దోచుకున్నారని బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-04-26T13:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising