ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2020-11-30T18:37:55+05:30

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: బండి అత్మకూరు మండలం, ఓంకారం క్షేత్రంలో దారుణం జరిగింది. ఆలయ పూజారులను ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి చితకబాదారు. టికెట్ల విషయంలో పూజారులు చక్రపాణి, సుధాకర్, మురుగుపాణిలపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో చైర్మన్ ప్రతాప్‌రెడ్డిపై ఆలయ ఈవో మోహన్‌కు పూజారులు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-11-30T18:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising