ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాక్షాత్తూ జడ్జి ఇంట్లోనే దోపిడీ

ABN, First Publish Date - 2020-11-21T13:23:00+05:30

సాక్షాత్తూ స్పెషల్ కోర్టు జడ్జి ఇంట్లోనే దోపిడీ జరిగిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): సాక్షాత్తూ స్పెషల్ కోర్టు జడ్జి ఇంట్లోనే దోపిడీ జరిగిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరంలోని ప్రత్యేక కోర్టు అదనపు జిల్లా జడ్జి అదేష్ జైన్ దీపావళి పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి గ్రామానికి వెళ్లారు. పండుగ తర్వాత జడ్జి ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే ఇంట్లో ున్న బంగారం, వెండి ఆభరణాలు రూ.10 లక్షల విలువగలవి పోయాయి. జడ్జి ఆదేష్ జైన్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జడ్జి ఇంట్లోని పనిమనిషి ఈ దోపిడీకి పాల్పడిందని పోలీసులు చెప్పారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2020-11-21T13:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising