పరీక్ష బాగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-03-13T19:54:16+05:30
హన్మకొండ పద్మాక్షమ్మ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిని సరస్వతి(17) ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
వరంగల్ అర్బన్: హన్మకొండ పద్మాక్షమ్మ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిని సరస్వతి(17) ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాస్తోంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా రాయలేదన్న మనస్తాపంతో తెల్లవారు జామున ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Updated Date - 2020-03-13T19:54:16+05:30 IST