ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 గంటల్లో మూడు ఏటీయంలు ఖాళీ.. షాక్‌లో పోలీసులు

ABN, First Publish Date - 2020-12-27T08:32:29+05:30

ఏటీయంలు దొంగతనం చేయడంలో బాగా చేయి తిరిగిన ఓ ముఠాను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు చాలా కష్ట పడుతున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరగడం గమనార్హం. ఇక్కడ ఓ ముఠా వరుసగా మూడు ఏటీయంలను దోచేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏటీయంలు దొంగతనం చేయడంలో బాగా చేయి తిరిగిన ఓ ముఠాను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు చాలా కష్ట పడుతున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరగడం గమనార్హం. ఇక్కడ ఓ ముఠా వరుసగా మూడు ఏటీయంలను దోచేసింది. ఇదంతా కేవలం నాలుగు గంటల  సమయంలో ఈ ముఠా.. మొత్తం మూడు ఏటీయంలను ఖాళీ చేసేసింది. పశ్చిమ ఢిల్లీలోని కీర్తినగర్, నారాయణ విహార్, మదిపూర్ ప్రాంతాల్లోని ఏటీయంలను ఈ ముఠా దోచేకుందని పోలీసులకు తెలియజేశారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసు శాఖ.. ఈ ముఠాను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

Updated Date - 2020-12-27T08:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising