ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులను దొంగిలించిన కేసులో భజరంగ్‌దళ్ మాజీ సభ్యుడి అరెస్ట్

ABN, First Publish Date - 2020-12-19T16:54:25+05:30

పశువులను దొంగిలించి, కబేళాలకు విక్రయించిన కేసులో భజరంగదళ్ మాజీ సభ్యుడిని అరెస్టు చేసిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (కర్ణాటక): పశువులను దొంగిలించి, కబేళాలకు విక్రయించిన కేసులో భజరంగదళ్ మాజీ సభ్యుడిని అరెస్టు చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో వెలుగుచూసింది. భజరంగ్ దళ్ మాజీ సభ్యుడు అనిల్ ప్రభును పశువుల అక్రమ రవాణ చేసి, కబేళాలకు విక్రయించిన కేసులో ఉడుపి పోలీసులు అరెస్టు చేశారు.అనిత్ తోపాటు అతని అనుచరుడు యాసీన్ గడ్డి మైదానాల్లో మేస్తున్న పశువులను పట్టుకొని కబేళాలకు విక్రయించారు. యాసీన్ ఉడుపిలోని హడ్కో కాలనీవాసి. అనిల్ ప్రభు ఉడుపి జిల్లా కర్కల తాలూకాలోని భజరంగ్ దళ్ మాజీ ఆఫీసు బేరర్. అనిల్ గతంలో పనిచేసినా ప్రస్థుతం తమ భజరంగ్ దళ్ తో ఆయనకు సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించింది.అనిల్ ను జుడీషియల్ కస్టడీకి పంపించామని ఉడుపి పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-12-19T16:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising