ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం.. ఐదుగురు దుర్మరణం
ABN, First Publish Date - 2020-03-16T18:27:12+05:30
మెదక్: ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మెదక్: ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం గణపురంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-03-16T18:27:12+05:30 IST