ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి కోసం రక్తసంబంధులనే కడతేర్చాడు

ABN, First Publish Date - 2020-03-12T13:57:56+05:30

కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా సరిహద్దున మహారాష్ట్రలోని జెత్తా తాలూకా ఫాంహౌ్‌సలో తల్లిదండ్రులతో పాటు సోదరిని హతమార్చారు. ఆస్తి విషయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా సరిహద్దున మహారాష్ట్రలోని జెత్తా తాలూకా ఫాంహౌ్‌సలో తల్లిదండ్రులతో పాటు సోదరిని హతమార్చారు. ఆస్తి విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు సాగుతుండేవి. ఈ మేరకు తండ్రి గురులింగప్ప అరకేరి (82), తల్లి నాగవ్వ అరకేరి (75), అక్క సముద్రబాయి (60)లను కిరాతకంగా హత్యచేశారు. బుధవారం ఉమది పోలీస్‌ స్టేషన్‌లో హత్యలకు కారకుడైన కొడుకు సిద్దప్ప అరకేరి లొంగిపోయాడు. గురులింగప్ప అరకేరి కుటుంబానికి విజయపుర జిల్లాలో బంధువులు ఉన్నట్టు సమాచారంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-03-12T13:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising