ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
ABN, First Publish Date - 2020-05-21T15:48:34+05:30
ఏలూరు: మట్టితో వస్తున్న ట్రాక్టర్ మార్గమధ్యంలో తిరగబడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏలూరు: మట్టితో వస్తున్న ట్రాక్టర్ మార్గమధ్యంలో తిరగబడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వింజరం చెరువు నుంచి మట్టి తోలుతున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా తిరగబడింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Updated Date - 2020-05-21T15:48:34+05:30 IST