ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెజవాడలో ఘరానా మోసం

ABN, First Publish Date - 2020-09-13T16:02:57+05:30

బెజవాడలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. అప్పుల నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : బెజవాడలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. అప్పుల నేపథ్యంలో కిడ్నీలు అమ్ముకునేందుకు దంపతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో దంపతులను మోసం చేసిన నేరగాళ్లు రూ. 16.61 లక్షలు కాజేశారు. గత ఏడాది ఆన్‌లైన్‌లో కిడ్నీ అమ్మకానికి సంబంధించి పలు ఆసుపత్రులను పరిశీలించారు.


దంపతుల అవసరాన్ని గుర్తించిన దుండుగులు కిడ్నీలు రూ. 2 కోట్లు అని ఆఫర్ చేశారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రి పేరుతో దంపతులను మోసం చేశారు. ఇలా వివిధ ఖర్చుల పేరుతో 16.61 లక్షల రూపాయలు నగదు వసూలు చేశారు. ఆటోనగర్‌లో వ్యాపారం చేస్తున్న ఈ దంపతులు మోసపోయామని గుర్తించి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సైబర్ నేరగాళ్లు కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-13T16:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising