ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. బయటపడిన కవలలు

ABN, First Publish Date - 2020-03-17T19:33:24+05:30

కామారెడ్డి: సదాశివనగర్‌ మండలం భూంపల్లి దగ్గర విషాదం నెలకొంది. బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో బైక్‌పై నున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: సదాశివనగర్‌ మండలం భూంపల్లి దగ్గర విషాదం నెలకొంది. బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో బైక్‌పై నున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కవల పిల్లలు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తల్లిదండ్రుల మృతితో కవలలిద్దరూ అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-03-17T19:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising