భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-06-04T16:13:03+05:30
ఖమ్మం: భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఖమ్మం: భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నేలకొండపల్లి మండలం శంకర్గిరి తండాలో ఐటీబిపీ కానిస్టేబుల్ బాషా ఆత్మహత్యకు పాల్పడింది. భార్య కాపురానికి రావటంలేదని మనస్తాపంతో ఉరేసుకుని భర్త బలవన్మరణం పాలయ్యారు.
Updated Date - 2020-06-04T16:13:03+05:30 IST