ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో కార్మికుల మధ్య ఘర్షణ..ఒకరు మృతి

ABN, First Publish Date - 2020-12-03T15:55:22+05:30

తూముకుంటలోని పారిశ్రామికవాడలో కార్మికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటన అనంతపురంలోని రత్న ప్లాస్టిక్ పరిశ్రమలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తూముకుంటలోని పారిశ్రామికవాడలో కార్మికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటన అనంతపురంలోని రత్న ప్లాస్టిక్ పరిశ్రమలో చోటు చేసుకుంది. కార్మికులు పర్సపరం కత్తులతో దాడి చేసుకోవడంతో..కార్మికుడు రత్నాకర్ జినా మృతిచెందాడు. వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‎కు తరలించారు. దాడి చేసుకున్న కార్మికులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-03T15:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising