ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నక్సల్స్‌ ఐఈడీ పేలుడులో.. కోబ్రా అధికారి దుర్మరణం

ABN, First Publish Date - 2020-11-30T08:02:49+05:30

మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చిన ఘటనలో ఓ అసిస్టెంట్‌ కమాడెంట్‌ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మాజిల్లా తాడిమెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. తొలుత ఐదుగురు అనుకున్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం/చర్ల, నవంబరు 29: మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చిన ఘటనలో ఓ అసిస్టెంట్‌ కమాడెంట్‌ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మాజిల్లా తాడిమెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. తొలుత ఐదుగురు అనుకున్నా.. తొమ్మిది మంది జవానులు గాయపడ్డట్లు సమాచారం. వారిలో కోబ్రా-206 బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌.పి.భలేరావు(33) చికిత్స పొందుతూ.. ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. తుది శ్వాస విడిచే ముందు.. ‘‘ఆల్‌ ద బెస్ట్‌.. కిల్‌ ద బీస్ట్‌ (మీకు శుభం జరుగుగాక.. మృగాలను అంతమొందించండి)’’ అంటూ తన తోటి జవాన్లకు సందేశమిచ్చారు. కాగా.. పనిఒత్తిడి, సెలవులు లేకపోవడం వంటి కారణాలతో ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు సర్వీసు రైఫిళ్లతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద పోలీసులు ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-11-30T08:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising