ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 2 వేలు ఇవ్వలేదని గర్ల్‌ఫ్రెండ్‌పై శానిటైజర్ చల్లి.. ఆ తరువాత..

ABN, First Publish Date - 2020-07-13T05:16:06+05:30

రెండు వేల రూపాయలు ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన గర్ల్ ఫ్రెండ్ ముఖాన్ని శానిటైజర్‌తో తగలబెట్టిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: రెండు వేల రూపాయలు ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన గర్ల్ ఫ్రెండ్ ముఖాన్ని శానిటైజర్‌తో తగలబెట్టిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె ముఖం ఇరవై శాతం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని వారు చెప్పారు. కాగా.. బాధితురాలి వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. డబ్బుల కోసం అతడు బాధితురాలిని తరచూ వేధించేవాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు.


Updated Date - 2020-07-13T05:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising