పంచాయతీ కార్యదర్శి జాన్ ఫీర్పై కేసు నమోదు
ABN, First Publish Date - 2020-06-06T18:16:16+05:30
గుంటూరు: దాచేపల్లి మండలం పొందుగుల పంచాయతీ కార్యదర్శి జాన్ ఫీర్పై కేసు నమోదైంది.
గుంటూరు: దాచేపల్లి మండలం పొందుగుల పంచాయతీ కార్యదర్శి జాన్ ఫీర్పై కేసు నమోదైంది. మహిళా వలంటీర్ను లోబర్చుకుని జాన్పీర్ రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. ఇదేమని అడిగిన వలంటీర్ సోదరుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వలంటీర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దాచేపల్లి పోలీసులు జాన్ పీర్పై కేసు నమోదు చేశారు. పెళ్ళి వయసు కూతుళ్ళు ఉండగా రహస్యంగా పంచాయతీ కార్యదర్శి రెండో పెళ్ళికి సిద్దమవడం గమనార్హం.
Updated Date - 2020-06-06T18:16:16+05:30 IST