ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-07-25T15:21:39+05:30

చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ తెల్ల గుండ్లపల్లిలో సాయి(20) అనే బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ తెల్ల గుండ్లపల్లిలో సాయి(20) అనే బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి నిన్న సాయంత్రం వెళ్లిన సాయి గ్రామం పక్కనే ఉన్న కుంటలో శవమై తేలాడు. స్థానిక పోలీసులకు సాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-25T15:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising