ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-05-25T18:17:14+05:30

గుంటూరు: పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు కు చెందిన కాకని సురేష్(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్ బీటెక్  3వ సంవత్సరం చదువుతున్నాడు. బ్యాక్ లాక్ ఉండటంతో మనస్తాపానికి గురైన సురేష్.. పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Updated Date - 2020-05-25T18:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising