ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యమునలో ఈతకెళ్లి.. అన్నదమ్ముల మృతి!

ABN, First Publish Date - 2020-08-05T03:50:57+05:30

యమునా నదిలో ఈత కొట్టడం కోసం వెళ్లిన ఇద్దరు సోదరులు మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: యమునా నదిలో ఈత కొట్టడం కోసం వెళ్లిన ఇద్దరు సోదరులు మృతిచెందారు. వీరితోపాటు వెళ్లిన ఓ మిత్రుడు మాత్రం ప్రాణాలు కాపాడుకోగలిగాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన అజయ్(23), కరణ్(19) ఇద్దరూ అన్నదమ్ములు. వీరు రాకేష్ అనే స్నేహితుడితో కలిసి యమునా నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో రాకేష్, కరణ్ ఇద్దరూ నీటిలో మునిగిపోవడం మొదలెట్టారు. దీంతో అటుగా వచ్చిన ఓ పడవలోని వ్యక్తి వీరిని కాపాడటం కోసం తాడు విసిరాడు. దాన్ని పట్టుకొని ముందుగా అజయ్ పడవ ఎక్కాడు. ఆ తర్వాత రాకేష్ తాడందుకున్నాడు. కానీ కరణ్ తాడు కూడా పట్టుకోలేకపోయాడు. దీంతో తమ్ముడిని కాపాడటం కోసం అజయ్ నీళ్లలో దూకాడు. కానీ ఇద్దరూ నీట మునిగి కన్నుమూశారు. ఈ ఘటన ఢిల్లీలోని కొత్వాలీ సమీపంలో జరిగింది.

Updated Date - 2020-08-05T03:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising